అన్వేషించండి
Advertisement
Heat Water: మహబూబాబాద్ లో వింత ఘటన... వేడెక్కుతున్న బావి నీరు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని కాకతీయ కాలంలో నిర్మితమైన శివాలయం ఆవరణంలో ఉన్న బావిలో నీరు, కార్తీకమాస ప్రారంభం నుండి వేడెక్కుతుండటంతో గ్రామస్థులు ఆశ్చర్యనికి లోనవుతున్నారు. ఇది శివుని మహిమ అని గ్రామస్థులు బావి వద్దకు చేరుకొని, బావిలోని నీటికి పూజలు చేస్తున్నారు. ఈ శివాలయాన్ని పునర్మించాలని గతంలో గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకొని, పట్టిచుకోకపోవడం తో ఈ వింత సంఘటన జరుగుతున్నట్లు భక్తులు వాపోయారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్సిరీస్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets