మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్టతండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ సీటు రాదన్న ఆందోళనతో నెల క్రితం కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 892 మార్కులు సాధించినట్టు తెలిసింది. ఇది చూసి తమ కుమారుడ్ని తల్చుకుని తల్లిదండ్రులు తల్లడిల్లారు.
Warangal Illegal Gender Determination Tests: 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణ సాధన నాటి విషయం చెప్పిన తాటికొండ రాజయ్య
NTR Telugu Desam Party Foundation Place: ఎన్టీఆర్ పార్టీ ప్రకటన ఎవరూ ఊహించలేదు..!
Balakrishna At NTR Ghat Hyderabad: ఎన్టీఆర్ కు బాలకృష్ణ నివాళులు
Jr NTR At NTR Ghat Hyderabad: సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్కే మొగ్గు చూపిన ధోని!
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా