అన్వేషించండి
Advertisement
Tension During Congress Protest: ఉద్రిక్తతకు దారి తీసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆందోళన | ABP Desam
AICC అగ్ర నాయకులు Sonia Gandhi, Rahul Gandhi కి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్ భవన్ ను NSUI తెలంగాణ అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆధ్వర్యంలో నాయకులు ముట్టడించారు. తెల్లవారుజామునే రాజ్ భవన్ ఎదుట బైఠాయించటంతో NSUI నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్ భవన్ దాకా కాంగ్రెస్ తలపెట్టిన నిరసన ప్రదర్శనలో ఓ బైక్ ను తగులబెట్టి మరీ కాంగ్రెస్ నాయకులు తమ ఆందోళన తెలియచేశారు.
హైదరాబాద్
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
ఫోన్ ట్యాప్ చేసి తన ఇంట్లో సంభాషణలూ వినేశారన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మొదట్నుంచీ జరిగిందేంటి..?
Chilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP Desam
ఓ సంస్థ నిర్వహించిన శారీ రన్ లో పాల్గొన్న 3 వేల మంది మహిళలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఎడ్యుకేషన్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets