అన్వేషించండి
Hyderabad News: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గవర్నర్ తమిళిసై తల్లి మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
తెలంగాణ
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్లో ఉత్కంఠ?
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
వ్యూ మోర్





















