అన్వేషించండి
Musi Floods : తిండిలేని దుస్థితిలో మూసీ ముంపు బాధితులు..! | ABP Desam
హైదరాబాద్ లో మూసీ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం.ఇళ్ళు , ఇంట్లో డబ్బు, నిత్యావసర వస్తువులు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో కనీసం తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు సైతం కలుషితనీటిలోనే ప్రమాదకర పరిస్థితిలో జీవించాల్సిన దుస్థితి ఏర్పడింది.
వ్యూ మోర్























