అన్వేషించండి
Bhairanpalli : 1948 ఆగస్టు 27వ తేదీన.. ఖాసీం రజ్వీ అకృత్యాలపై ప్రత్యక్ష సాక్షి ఏం చెబుతున్నారు?
సిద్ధిపేట జిల్లాలోని వీర బైరాన్పల్లి యోధులు.. రజాకార్ల దురగతాలకు వ్యతిరేకంగా పోరు చేశారు. బైరాన్పల్లి గ్రామ రక్షకదళం.. రజాకార్లపై ఎదురొడ్డి ప్రతిదాడులు చేశారు. 1948 ఆగస్టు 27వ తేదీన వేకువ జామున 4 గంటల ప్రాంతంలో ఖాసీం రజ్వి సైనికులు (రజాకార్లు) తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు బైరాన్పల్లి గ్రామంపైకి దాడికి వచ్చారు. వారి పై గ్రామస్థులు ఎలా పోరు చేసారో వివరించిన ప్రత్యక్ష సాక్షి కథనం
హైదరాబాద్
![KCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/fa705f1f8d94c16ff8a1caed7dce9d0d1737823259932310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
KCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion