అన్వేషించండి
Advertisement
Breaking News | ED Notices To Rohit Reddy, Rakul Preet Singh: నోటీసులు జారీ చేసిన ఈడీ | ABP Desam
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. రోహిత్ రెడ్డితో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు కూడా నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ 19వ తేదీనే హాజరు కానున్నారు. గతంలో టాలీవుడ్ ప్రముఖులను ఈడీ పలుసార్లు విచారించినా... ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత వీరిద్దరికీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
KTR Angry on Leaders Party Change | పార్టీ మారుతున్న బీఆర్ఎస్ లీడర్లపై కేటీఆర్ ఫైర్ | ABP Desam
BIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP Desam
Danam Nagender Face to Face | కొత్త నాయకత్వంకాదు..ముందు కేటీఆర్ మారాలంటున్న దానం | ABP Desam
Madhavi Latha Sensational Interview | లక్ష ఓట్ల తేడాతో ఒవైసీని ఓడిస్తానంటున్న మాధవీలత | ABP Desam
Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets