అన్వేషించండి
Bhadrachalam Danger Zone: భద్రాచలం పట్టణంతో పాటు 3 మండలాల్లోకి చేరిన వరదనీరు | ABP Desam
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరుకుంది. భద్రాచలం పట్టణంతో పాటు చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లోకి వరద నీరు చేరుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















