అన్వేషించండి
Mylavaram YCP Leaders Fight : వెల్వడంలో బాహాబాహీకి దిగిన వైసీపీ వర్గాలు
మట్టికోసం మైలవరం వైసీపీ నాయకులు కొట్టుకున్నారు. వెల్వడం లో ఇసుకబట్టీలకు మట్టి తరలించాలని రాంభూపాల్ రెడ్డి వర్గం ప్రయత్నించగా...తోట తిరుపతి రావు వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















