అన్వేషించండి
YCP Leaders Dharna: సొంతపార్టీ ఎమ్మెల్యేపై ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులు
సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే విమర్శలకు దిగారు వైసీపీ నేతలు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అండతో కొంత మంది తమ కులానికి కేటాయించిన మైన్స్ లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తమకు కేటాయించినా..అప్పటి నుంచి కోర్టు కేసులు వేసి తమను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తాడికొండ ఎమ్మెల్యే దృష్టికితీసుకెళ్లినా ఆమె పట్టించుకోవటం లేదని వైసీపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన చేశారు వైసీపీ నేతలు.
ఇండియా
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
వ్యూ మోర్























