అన్వేషించండి
Yarlagadda Lakshmi Prasad | అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ ఉత్తరాంధ్ర రావడం తప్పు | ABP Desam
ఉత్తరాంధ్ర ప్రజలు కచ్చితంగా.. తమ ప్రాంతానికే రాజధాని కావాలని కోరుకుంటారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉద్యమాలు చేయవచ్చు. అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ, వారు ఉత్తరాంధ్ర వైపు రావాలనుకోవడం మాత్రం తప్పన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















