అన్వేషించండి
Vizag : ఇద్దరు వ్యక్తుల నుంచి ద్రవరూప గంజాయి స్వాధీనం| ABP Desam
వైజాగ్ లో 7.5 కేజీల లిక్విడ్ గంజాయి పట్టుకున్నారు పోలీసులు.అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తులు నుంచి 7.5 కేజీల ద్రవరూప గంజాయి స్వాధీనం చేసుకున్నామని,ఇద్దరు కేరళకు చెందిన వారని,కేరళలో 7.5 కేజీల లిక్విడ్ గంజాయి విలువ 15 లక్షలు ఉంటుందని చెప్పారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















