అన్వేషించండి
విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి.వెంకటేశ్వర్ అలియాస్ జీవీ తో ఫేస్ టు ఫేస్
హయగ్రీవ ఇన్ఫ్రా అధినేత జగదీశ్వరుడు చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి.వెంకటేశ్వర్ అలియాస్ జీవీ . జగదీశ్వరుడు తన 200 కోట్ల విలువైన భూమిని అతి చవకగా దక్కించుకోడానికి ప్రభుత్వ పెద్దలతో కలిసి జీవీ పథకం పన్నారంటూ చేసిన తీవ్ర ఆరోపణలపై స్పందిస్తూ తను నిర్దోషిననీ ,కావాలనే కొంతమంది జగదీశ్వరుడి వెనకాల ఉండి తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















