అన్వేషించండి
Advertisement
TS AGRI Minister Singireddy: త్వరలోనే వ్యవసాయ శాఖలో ప్రమోషన్లపై ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలో పంట మార్పిడి విషయంలో రైతుల్లో సంపూర్ణ అవగాహన వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన...2022లో కరోనా విపత్తు నుంచి సంపూర్ణ విముక్తి కలగాలని ఆశిస్తున్నానన్నారు. ప్రమోషన్లకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న నిరంజన్ రెడ్డి....పంటమార్పిడి ఆవశ్యకతపై రెైతుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు కారణమైన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇండియా
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
AC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam
Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
పాలిటిక్స్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets