శ్రీకాకుళం జిల్లా ఎస్.ఎం.పురం గ్రామం గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న వంశీ.... ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ కొట్టడం వల్లే వంశీ ఇలా చేసుకోవాల్సి వచ్చిందని వంశీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల ఎదుట వంశీ కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు.
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
NASA| 1,600-ft Wide Asteroid close to Earth| భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్| @ABP Desam
Delhi Mundka Fire Live Update : వాణిజ్య భవనంలో మంటలు.. రోప్ సాయంతో చాలా మందిని కాపాడారు | ABP Desam
Congress Chintan Shivir:ఆత్మపరిశీలనా? ఆత్మస్తుతా? | కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ సభలు | ABP Desam
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !