అన్వేషించండి
Breaking News | BJP approach high court | ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలి | ABP Desam
టీఆర్ఎస్ కు చెందిన 4గురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం... తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచుతోంది. బీజేపీ వారే.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారంటూ...TRS నేతలు ఆరోపిస్తున్నారు. BJP మాత్రం.. మునుగోడు ఎన్నికల్లో గెలవడానికి KCR వేసిన మాస్టార్ ప్లాన్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో..ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ BJP హైకోర్టును ఆశ్రయించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఐపీఎల్
న్యూస్
ఐపీఎల్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















