అన్వేషించండి
Tejaswi Surya: తిరుపతిలో ఆజాదీ కా అమృతోత్సవ్ ర్యాలీ- పాల్గొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య
2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ బీజేపీ కి అస్సెట్ అవుతుందన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ఆజాదీ కా అమృతోత్సవ్ లో ఆయన పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకూ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తేజస్వీ..ఉద్దేశపూర్వకంగానే పంజాబ్ లో మోదీ ర్యాలీని అడ్డుకున్నారన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ బీజేపీకి అసెట్ అవుతుందన్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్




















