వరంగల్ జిల్లా లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జి, 24 కాటేజ్ లు, 2 గ్లాస్ కాటేజ్ లను మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. తెలంగాణలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ వల్ల జిల్లాకి ఒక అభివృద్ధి ప్రాంతం ఏర్పడుతోందని మంత్రులన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రామప్పకు యునెస్కో గుర్తింపు, పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు వచ్చిందన్నారు. లక్నవరంలో ఉన్న మరో 9 దీవులను అభివృద్ధి చేస్తామని.. వాటితో పాటే బొగత, మల్లూరు జలపాతాల్లోనూ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam
Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి