అన్వేషించండి
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ప్రారంభం, 45 రోజులపాటు భక్తులతో కిటకిటలాడనున్న ప్రయాగ్ రాజ్
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకు మహా కుంభమేళా సోమవారం ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు రానున్నారు.
మహా కుంభమేళా ప్రారంభం, 45 రోజులపాటు భక్తులతో కిటకిటలాడనున్న ప్రయాగ్ రాజ్
1/6

ప్రయాగ్ రాజ్లో మహా కుంభమేళా సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. గత కొన్నిరోజుల నుంచే త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి పెరిగింది.
2/6

అంత చలిలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రయాగ్ రాజ్లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చిందన్నట్లుగా దేశంలోని నలుమూలల నుంచి కుంభమేళాకు భక్తులు తరలి వెళ్తున్నారు.
Published at : 13 Jan 2025 03:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















