అన్వేషించండి

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ప్రారంభం, 45 రోజులపాటు భక్తులతో కిటకిటలాడనున్న ప్రయాగ్ రాజ్

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకు మహా కుంభమేళా సోమవారం ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు రానున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకు మహా కుంభమేళా సోమవారం ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు రానున్నారు.

మహా కుంభమేళా ప్రారంభం, 45 రోజులపాటు భక్తులతో కిటకిటలాడనున్న ప్రయాగ్ రాజ్

1/6
ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. గత కొన్నిరోజుల నుంచే త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి పెరిగింది.
ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. గత కొన్నిరోజుల నుంచే త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి పెరిగింది.
2/6
అంత చలిలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చిందన్నట్లుగా దేశంలోని నలుమూలల నుంచి కుంభమేళాకు భక్తులు తరలి వెళ్తున్నారు.
అంత చలిలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చిందన్నట్లుగా దేశంలోని నలుమూలల నుంచి కుంభమేళాకు భక్తులు తరలి వెళ్తున్నారు.
3/6
ప్రయాగ్ రాజ్‌లో విదేశీ భక్తులు సందడి చేస్తున్నారు. ఓ భక్తురాలు తొలిసారి కుంభమేళాకు వచ్చారు. మేరా భారత్ మహాన్, భారత్ లో ఏదో శక్తి దాగి ఉందని విదేశీ భక్తురాలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రయాగ్ రాజ్‌లో విదేశీ భక్తులు సందడి చేస్తున్నారు. ఓ భక్తురాలు తొలిసారి కుంభమేళాకు వచ్చారు. మేరా భారత్ మహాన్, భారత్ లో ఏదో శక్తి దాగి ఉందని విదేశీ భక్తురాలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
4/6
ఈ ఏడాది 40 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది 40 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
5/6
ఫిబ్రవరి చివరి వారం వరకు మహా కుంభమేళా 45 రోజులపాటు వేడుకను తలపించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా కుంభమేళా ప్రసిద్ధి గాంచింది.
ఫిబ్రవరి చివరి వారం వరకు మహా కుంభమేళా 45 రోజులపాటు వేడుకను తలపించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా కుంభమేళా ప్రసిద్ధి గాంచింది.
6/6
ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న కుంభమేళాకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు. సంక్రాంతి సెలవులు కూడా రావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న కుంభమేళాకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు. సంక్రాంతి సెలవులు కూడా రావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఇండియా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Aqua Industry Issue: ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
Fake Videos Cases: కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ -  హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ - హైకోర్టులో పిటిషన్
NTR Vaidya Seva Scheme: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
IPL 2025 MI VS RCB Result Update: ముంబైకి షాక్.. ఆఖర్లో తడబడి చేజేతులా ఓడిన ఎంఐ, తిలక్, హార్దిక్ పోరాటం వృథా.. ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ
ముంబైకి షాక్.. ఆఖర్లో తడబడి చేజేతులా ఓడిన ఎంఐ, తిలక్, హార్దిక్ పోరాటం వృథా.. ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Tilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్Hardik Pandya vs Krunal Pandya MI vs RCB | IPL 2025 లో మంచి మజా ఇచ్చిన అన్నదమ్ముల సవాల్MI vs RCB Match Highlights IPL 2025 | ముంబైపై 12పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ | ABP DesamTilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Aqua Industry Issue: ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ రొయ్యకు ట్రంప్ వైరస్‌- విరుగుడు చర్యలకు ఉపక్రమించిన చంద్రబాబు ప్రభుత్వం
Fake Videos Cases: కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ -  హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ - హైకోర్టులో పిటిషన్
NTR Vaidya Seva Scheme: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
IPL 2025 MI VS RCB Result Update: ముంబైకి షాక్.. ఆఖర్లో తడబడి చేజేతులా ఓడిన ఎంఐ, తిలక్, హార్దిక్ పోరాటం వృథా.. ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ
ముంబైకి షాక్.. ఆఖర్లో తడబడి చేజేతులా ఓడిన ఎంఐ, తిలక్, హార్దిక్ పోరాటం వృథా.. ఆర్సీబీ స్టన్నింగ్ విక్టరీ
Pawan Kalyan News: నా పర్యటన వల్ల విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారా? విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
నా పర్యటన వల్ల విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారా? విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
Heart Attack Survival : హార్ట్ఎటాక్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
హార్ట్ఎటాక్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Stock market: స్టాక్ మార్కెట్‌లో మహాపతనం  - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
స్టాక్ మార్కెట్‌లో మహాపతనం - 20 లక్షల కోట్ల సంపద ఆవిరి - అంతా ట్రంప్ పుణ్యమే
Embed widget