అన్వేషించండి
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసిన UAE సహా పది దేశాల ప్రతినిధులు
Maha Kumbh 2025: భారత ప్రభుత్వ ఆహ్వానంతో 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల బృందం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ప్రాంతంలో పుణ్య స్నానం ఆచరించారు.
మహాకుంభ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది
1/14

ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళా కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు.
2/14

ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాకుంభ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
Published at : 16 Jan 2025 06:17 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















