అన్వేషించండి
Radhe Shyam OTT Rights: ప్రభాస్ సినిమా అంటే ఎంత పెట్టి కొన్నా తక్కువే
ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వేయి కళ్లతో చూస్తున్న సినిమా రాధేశ్యామ్. మార్చి 11న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా expectations పెరిగిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ సినిమా కోసం దాదాపు 350 కోట్లు ఖర్చు పెట్టారట. సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వాల్సిన రాధేశ్యామ్ కరోనా వల్ల వాయిదా పడగా మార్చికి రీషెడ్యూల్ చేశారు. ఈ సినిమా సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ ను జీ 5, హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ 250 కోట్లు పెట్టి కొనుక్కున్నారట.
ఇండియా
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆటో
అమరావతి
ఎడ్యుకేషన్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















