2022 ఏడాదికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం 128 మందికి ఈ అవార్డులు అందజేయనుంది. ఇటీవల ప్లేన్ ప్రమాదంలో కన్నుమూసిన జనరల్ బిపిన్ రావత్ తో పాటు నలుగురికి పద్మవిభూషణ్ ప్రకటించింది. Tata గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, Bharat Biotechకు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, Microsoft, Google CEOలు Satya Nadella, Sundar Pichai, సీరం ఇన్సిటిట్యూట్ ఎండీ Cyrus Poonawalla సహా 17 మందికి పద్మభూషణ్ ప్రకటించింది. 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఇందులో క్రీడాకారులు Neeraj Chopra, Pramod Bhagat సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ప్రవచనకర్త Garikapati Narasimha Raoకు సైతం పద్మశ్రీ వచ్చింది.
Kolkata Model Passes Away| కోల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య, మూడు రోజుల్లో రెండు మరణాలు | ABP Desam
Sex Work not illegal | సెక్స్ వర్క్ తప్పు కాదన్న Supreme Court
West Bengal Govt Sensational Decision: యూనివర్సిటీలకు సంబంధించి సెన్సేషనల్ నిర్ణయం | ABP Desam
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్ సిలిండర్ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి
Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ