అన్వేషించండి
Netaji Subhash Chandra Bose statue: ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం
జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ విగ్రహం గ్రానైట్ తో తయారు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ దేశం మొత్తం ఆయనకి రుణ పడి ఉన్నట్టు చెప్పడానికి ఇదొక మార్గమని ప్రధాని అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆటో
న్యూస్
ఆధ్యాత్మికం
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















