అన్వేషించండి
Nara Chandrababu Naidu Sankranthi : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు టీడీపీ అధినేత | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడేళ్ల తర్వాత నారావారి పల్లెలో సంక్రాంతి పండుగ చేసుకోనున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా మొదటి ఏడాది. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా హైదరాబాద్, అమరావతిలోనే చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















