వ్యాక్సినేషన్ తోనే కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తి స్ధాయిలో కట్టడి చేయవచ్చని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టేడ ఎమ్.జె.ఎమ్.ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో, విద్యా సంస్థలలో,పి.హెచ్.సి,ఆరోగ్య కేంద్రాల్లో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు డ్రైవ్ మోడ్ లో వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Kantara in Oscars 2023 | ఆస్కార్ కు కాంతార ఎందుకు నామినేట్ కాలేదు అంటే..! | ABP Desam
Nara Lokesh Padayatra |పలమనేరులో నారా లోకేష్ ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు | ABP Desam
Sajjala Rama Krishna Reddy |నెల్లూరు జిల్లా నాయకులతో సీఎం సమావేశంలో ఏం జరిగిదంటే..? |ABP
Adala Prabhakara Reddy | నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం ఇక నాదే అని జగన్ ఫిక్స్ చేశారు | ABP
Mini Medaram jathara : ఫిబ్రవరి 4వ తేదీవరకూ అంగరంగవైభవంగా మినీ మేడారం | ABP Desam
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!