డప నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన హర్యానాలోని మేవాఠ్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మీడియా సమావేశం నిర్వహించి..నాలుగు రోజుల్లోనే ముఠాను పట్టుకున్న తీరును వివరించారు. ఏటీఎం దొంగల నుంచి 9.5 లక్షల రూపాయల నగదు, లారీ, రెండు నాటు తుపాకులు, సుమారు 20 కేజీల గంజాయి, దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు హర్యానా కు చెందిన కరుడు గట్టిన మేవాఠ్ గ్యాంగ్ నేరగాళ్లు గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెల 7వ తేదీనృ తెల్లవారు జామున రిమ్స్, చింతకొమ్మ దిన్నె పరిధిలో ఏటీఎం లను పగులకొట్టి 41 లక్షల రూపాయల ను దొంగిలించిన ముఠా, అత్యాధునిక పరికరాలు ఉపయోగించి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారన్నారు.
Agniveers Maiden Passing Out Parade |అగ్నివీరుల మెుదటి పాసింగ్ అవుట్ పరేడ్ విశేషాలు ఇవే | ABP Desam
PM Modi Inaugurates BJP Central Office | బీజేపీ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే అతిపెద్ద బలం | ABP
Mekapati Chandra Shekar Reddy on Anil Kumar Yadav | అనిల్ కు మేకపాటి స్ట్రాంగ్ కౌంటర్ |ABP
5 Planets Alignment Today : ఆకాశంలో ఒకేసారి ఐదు గ్రహాలు చూడాలనుందా.! | ABP Desam
PF money in Adani Stocks ? అదానీ సంస్థల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్న EPFO | ABP Desam
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!