అన్వేషించండి
జగిత్యాల రహదారి నిర్బంధంలో టీ ఆర్ ఎస్ నేతలు..
జగిత్యాలలో వరి రైతులను ఆదుకోవాలని, కేంద్రం స్పందించాలని టీఆర్ ఎస్ రహదారి దిగ్బంధం చేసింది.బీజేపీ ఎంపి లు, కిషన్ రెడ్డి సైతం రైతులకు మద్దతుగా రావాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో పాల్గొన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















