అన్వేషించండి
Advertisement
India U-19 Crushes Uganda : గ్రూప్ టాపర్స్ గా క్వార్టర్స్ కు భారత్ | CWC | India | ABP Desam
పసికూన ఉగాండాపై భారీ విజయంతో అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ దశను భారత్ ముగించింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్ గా నిలిచింది. తన క్వార్టర్స్ ను జనవరి 29న ఆడనుంది. ఆఖరి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..... 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగులు చేసింది. ఓపెనర్ రఘువంశీ 144 పరుగులు, మరో బ్యాటర్ రాజ్ బవా 162తో చెలరేగారు. ఈ క్రమంలో రాజ్ బవా శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డు బద్దలుకొట్టాడు. అండర్-19లో భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఛేదనకు దిగిన ఉగాండా.... 19.4 ఓవర్లలోనే 79 పరుగులకు కుప్పకూలింది.
ఇండియా
Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..? | ABP
US Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABP
అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets