అన్వేషించండి
India U-19 Crushes Uganda : గ్రూప్ టాపర్స్ గా క్వార్టర్స్ కు భారత్ | CWC | India | ABP Desam
పసికూన ఉగాండాపై భారీ విజయంతో అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ దశను భారత్ ముగించింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్ గా నిలిచింది. తన క్వార్టర్స్ ను జనవరి 29న ఆడనుంది. ఆఖరి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..... 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగులు చేసింది. ఓపెనర్ రఘువంశీ 144 పరుగులు, మరో బ్యాటర్ రాజ్ బవా 162తో చెలరేగారు. ఈ క్రమంలో రాజ్ బవా శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డు బద్దలుకొట్టాడు. అండర్-19లో భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఛేదనకు దిగిన ఉగాండా.... 19.4 ఓవర్లలోనే 79 పరుగులకు కుప్పకూలింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆటో
ఆటో
కర్నూలు
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















