అన్వేషించండి
India U-19 Crushes Uganda : గ్రూప్ టాపర్స్ గా క్వార్టర్స్ కు భారత్ | CWC | India | ABP Desam
పసికూన ఉగాండాపై భారీ విజయంతో అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ దశను భారత్ ముగించింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్ గా నిలిచింది. తన క్వార్టర్స్ ను జనవరి 29న ఆడనుంది. ఆఖరి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..... 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగులు చేసింది. ఓపెనర్ రఘువంశీ 144 పరుగులు, మరో బ్యాటర్ రాజ్ బవా 162తో చెలరేగారు. ఈ క్రమంలో రాజ్ బవా శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డు బద్దలుకొట్టాడు. అండర్-19లో భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఛేదనకు దిగిన ఉగాండా.... 19.4 ఓవర్లలోనే 79 పరుగులకు కుప్పకూలింది.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
తెలంగాణ
విశాఖపట్నం
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















