ట్రైన్ జర్నీ అంటే ఎవరికి ఇష్టముండదు. అందులోనూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లామంటే ఆ ఎక్స్ పీరియన్స్ ఇంకా బాగుంటుంది. దానికి తోడు.. అన్నింటికన్నా చాలా comfortableగా ఉంటుంది రైలు ప్రయాణం. కానీ ఇప్పుడు ఆ ప్రయాణం చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కేసు పెడతారట. ఎందుకు అంటే రైల్వే చట్టంలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. వాటిని సరిగ్గా ఫాలో అవ్వకపోతే రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. రైల్వే రూల్స్ లో అన్నింటికన్నా ముఖ్యమైనది.. రాత్రి పది దాటాక ట్రైన్ లోని అన్ని బోగీల్లో లైట్లు ఆర్పేయాలి. లేకపోతే కేసు బుక్ చేస్తారు.
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
Fire Accident At a Hospital in Amritsar: గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ ప్రమాదం | ABP Desam
KTR, Revanth Questions To Amit Shah: ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అమిత్ షా గారూ..! | ABP Desam
India Bans Wheat Exports| గోధుమల ఎగుమతులను నిషేధించిన భారత్| @ABP Desam
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్కు అరుదైన గౌరవం, ఎస్హెచ్వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?