అన్వేషించండి
Father Son Ends Life: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మనసు కలచివేసే ఘటన| ABP Desam
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుమారుడిపై తండ్రికి ఉన్న ప్రేమ ఎంతగా ఉందో ఈ ఘటన చాటుతోంది. పురుగుల మందు తాగి కుమారుడు ఆత్మహత్య చేసుకోగా.. అతని మరణం తట్టుకోలేని తండ్రి భరించలేక తనువు చాలించాడు. తన కుమారుడిని ఖననం చేసిన చోటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒకే రోజు వ్యవధిలో ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో కోలుకోలేని విషాదం నెలకొంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆటో
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















