అన్వేషించండి
కిడ్నాప్ కు గురైన రమేష్ ను చంపినట్లు ప్రకటించిన మావోలు
ములుగు జిల్లాలో నిన్న మావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ రమేష్ ను ,
నేడు హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు మావోలు. రమేష్ ఇన్ఫార్మర్ గా
మారడం వల్లనే హత్యచేసినట్లు ప్రకటించారు. ఎవరైనా డబ్బుకు ఆశపడి
ఇన్ఫార్మర్ మారితే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
పాలిటిక్స్
ఐపీఎల్
ఐపీఎల్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















