అన్వేషించండి
Dharmana Prasada Rao |ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రాజధాని కోసం ఉద్యమించాలన్న ధర్మాన | ABP Desam
ప్రతి పౌరుడు విశాఖపట్నం మన రాజధాని అని గొంతెత్తి నినదించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. అలా చేస్తేనే ఈ ప్రాంతం అస్తిత్వం కాపాడిన వారవుతారని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మనం చప్పట్లు కొడితే.. మన ప్రాంతానికి ద్రోహం చేసినట్లేనని అన్నారు.
ప్రపంచం
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
వ్యూ మోర్



















