అన్వేషించండి
Dharmana Prasada Rao |ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రాజధాని కోసం ఉద్యమించాలన్న ధర్మాన | ABP Desam
ప్రతి పౌరుడు విశాఖపట్నం మన రాజధాని అని గొంతెత్తి నినదించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. అలా చేస్తేనే ఈ ప్రాంతం అస్తిత్వం కాపాడిన వారవుతారని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మనం చప్పట్లు కొడితే.. మన ప్రాంతానికి ద్రోహం చేసినట్లేనని అన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















