తిరుమల శ్రీవారి దర్శనం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిధి గృహం వద్ద భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డిలు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.. వీరితో పాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు..రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం గుండా తిరుమల శ్రీవారిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు..
Kodali Nani Fires on Chandrababu Naidu | ఏదో ఓ రోజూ ఎన్టీఆర్ వారసులు టీడీపీని లాక్కుంటారు| DNN| ABP
PM Modi Gift to Veer Savarkar | వీర్ సావర్కర్ జయంతి రోజునే..పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవమా..? | ABP
PM Modi Installs Sengol | పార్లమెంట్ లో రాజదండం..మోదీ ప్లాన్ ఇదేనా..? | ABP Desam
Adheenams handover The Sengol to PM Modi : తమిళనాడు మఠాధిపతుల ఆశీర్వాదం అందుకున్న మోదీ | ABP Desam
NITI Aayog Governing Council Meeting : ఢిల్లీ ప్రధాని మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం | ABP Desam
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి
కడుపున పుడితే వారసులు కారు, ఎన్టీఆర్కు అసలైన వారసుడు ఆయనే - జగన్కు జీవితాంతం రుణపడతా: లక్ష్మీ పార్వతి
Adipurush Telugu Theatrical Rights : 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు యమా ఘాటు - ఇది భారీ డీల్ రామా!
New Parliament: ఇది కేవలం భవనం కాదు, ప్రజాస్వామ్యానికి మందిరం - ప్రధాని మోదీ