అన్వేషించండి
Breaking News | Cable Bridge Collapses in Gujarat | ప్రజలు నడుస్తుండగానే కూప్పకూలిన బ్రిడ్జి | ABP
గుజరాత్ లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛఠ్ పూజ సందర్భంగా భక్తులు మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా.. ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఆ సమయంలో సుమారు 400 నుంచి 500 మంది భక్తులు బ్రిడ్జిపై ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో.. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
వ్యూ మోర్























