అన్వేషించండి
BJP Leader Vishuvardhan on Pawankalyan | వైసీపీ నేతల దాడిపై వాస్తవాలు వెల్లడించాలి | ABP Desam
విశాఖపట్నంలో వైసీపీ వెర్సస్ జనసేస హోరు నడుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ నేతల కార్లపై.. జనసేన కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జోగి రమేష్, వైవీ సుబ్బారెడ్డిలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై స్పందించిన... బీజేపీ నేత విష్ణు వర్ధన్.ఈ దాడిపై వాస్తవాలేంటో పోలీసు అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
న్యూస్
లైఫ్స్టైల్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















