అన్వేషించండి
Bharat Biotech: కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మభూషణ్
Covid మహమ్మారిపై పోరులో కీిలకంగా వ్యవహరించిన కొవాగ్జిన్ తయారీదారులను కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. భారత్ బయోటెక్ CMD, JMD Krishna Ella, Suchitra Ellaను పద్మభూషణ్ తో గౌరవించింది. వీరితో పాటు కొవిషీల్డ్ తయారు చేసిన సీరం సంస్థ వ్యవస్థాపకులు Cyrus Poonawallaకు సైతం పద్మభూషణ్ ప్రకటించింది.
న్యూస్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















