ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటితో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. మంత్రుల కమిటీ నుంచి లిఖితపూర్వకంగా లేఖ రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు మీటింగ్ కు వెళ్లారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా.. ఆ విషయంపై చర్చ జరుగుతోంది. మొత్తంగా 20 మంది పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చకు హాజరయ్యారు.
Kcr Fires On Central Govt: సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలిగిస్తోందన్న కేసీఆర్
PM Modi Speech Highlights: స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ లో మోదీ ప్రస్తావించిన కీలక అంశాలు| ABP Desam
Lower manair dam in Tiranga Colours: త్రివర్ణ వెలుగుల్లో లోయర్ మానేరు డ్యామ్
Srinivas Goud Firing: గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Wishes From Space: స్పేస్ నుంచి ఇండియాకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు| ABP Desam
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?