అన్వేషించండి
AP PRC Issue : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో పీఆర్సీ సాధన సమితి చర్చలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటితో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. మంత్రుల కమిటీ నుంచి లిఖితపూర్వకంగా లేఖ రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు మీటింగ్ కు వెళ్లారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా.. ఆ విషయంపై చర్చ జరుగుతోంది. మొత్తంగా 20 మంది పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చకు హాజరయ్యారు.
ఇండియా
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్





















