ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. సోన్ భద్ర జిల్లాలో... విద్యుత్ శాఖకు చెందిన ఓ లైన్ మన్.... 21 ఏళ్ల దళిత యువకుడి చేత కాళ్లు నాకించుకున్నాడు. ఆ తర్వాత గుంజీలు తీయించాడు. జులై 6వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు తన బంధువుల ఇంటి వద్ద ఎలక్ట్రికల్ వైరింగ్ చెక్ చేస్తుండగా.... లైన్ మన్ తేజ్ బలి సింగ్ పటేల్ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు దళితుడి పట్ల ఇలా దారుణంగా ప్రవర్తించాడు. వీడియో వైరల్ కావటంతో పోలీసులు.... ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐపీసీ 323, 504, 506 కింద తేజ్ బలి సింగ్ పటేల్ మీద కేసు నమోదు చేశారు.
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam
Kanimozhi Speech in Loksabha : లోక్ సభలో మరోసారి హిందీ వర్సెస్ తమిళ గొడవ | ABP Desam
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
/body>