అన్వేషించండి
Rag Picker To Visit Ayodhya Ram Mandir: ఛత్తీస్ గఢ్ లో చెత్త ఏరుకునే మహిళను అయోధ్యకు ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించారు..?
ఛత్తీస్ గఢ్ లోని రాజిమ్ అనే ఓ చిన్న పట్టణంలో ఉండే ఈమె పేరు బిహులాబాయ్. చెత్త ఏరుకుని వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలని ఇప్పుడు ఈమెకు విశ్వహిందూ పరిషత్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. దానికి ఓ కారణం కూడా ఉంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















