అన్వేషించండి
PM Modi Ayodhya: రామ్ లల్లా విగ్రహం ఎదుట సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, ఆ పరంధాముడి చుట్టూ గర్భగుడిలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత విగ్రహం ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి పులకరించిపోయారు. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్న సాధువులందరి వద్ద మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
వ్యూ మోర్























