బుల్లితెర యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. కలివారపు విజయ్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో నటుడు నాని ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపేనా.. ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా’ అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. రామాంజనేయులు రచించిన ఈ గీతానికి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు.
Jawan Actress Lehar Khan Exclusive Interview | జవాన్ సినిమా ముచ్చట్లు.. Lehar Khan మాటల్లో | ABP
Actor Vishal on Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడిన విశాల్ | ABP Desam
Akkineni Nagarjuna Unveiling ANR Statue : ANR@100 శతజయంతి విగ్రహావిష్కరణలో అక్కినేని నాగార్జున
Former Vice Presdient Venkaiah naidu : ANR శతజయంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు
Former Vice Presdient Venkaiah naidu : ANR శతజయంతి విగ్రహావిష్కరణ చేసిన వెంకయ్యనాయుడు | ABP Desam
ఖలిస్థాన్ వివాదం భారత్ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్పై శుక్రవారం విచారణ !
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
/body>