అన్వేషించండి
Advertisement
తన ఫాన్స్ పై లాఠీ ఛార్జ్ గురించి అల్లు అర్జున్ రియాక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో ఫొటోలు దిగుతారనే సమాచారంతో చాలా మంది అభిమానులు గీతా ఆర్ట్స్ ఆఫీసుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ కాదని, ఎన్ కన్వెషన్ సెంటర్ అని తెలియడంతో అక్కడికి వెళ్లారు. చివరకు, బన్నీతో ఫొటోషూట్ క్యాన్సిల్ అని తెలియడంతో అభిమానులకు కోపం వచ్చింది. అద్దాలు పగలగొట్టినట్టు తెలుస్తోంది. దాంతో అభిమానులను అక్కడి నుంచి పంపడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ స్పందించారు.
సినిమా
ఈవెంట్ కు అనుపమ ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధు
అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?
Tillu Square Suma Kanakala Interview: మరో 2 రోజుల్లో టిల్లు స్క్వేర్ విడుదల, చిత్రబృందం ముచ్చట్లు
Siddharth and Aditi Rao Marriage | గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావు
పెళ్లికి పిలవలేదెందుకని రాంచరణ్ అడిగితే... ఆనంద్ మహీంద్రా అలా ఎందుకన్నారు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
జాబ్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets