అన్వేషించండి
YSRCP TDP Members Fight With Bombs | బాంబులు విసురుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP Desam
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలో పోలింగ్ విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై మరొకరు ఏకంగా నాటు బాంబులు కూడా విసురుకున్నారు. ఈ ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















