అన్వేషించండి
Advertisement
Kuppam: కుప్పంలో టెన్షన్... లోకేశ్ ప్రచారంలో వైసీపీ కార్యకర్తల డ్యాన్స్
చిత్తూరు జిల్లా కుప్పంలోని లక్ష్మీపురం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేశ్ ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం రథం ఎదురైంది. దీంతో వైసీపీ నేతలు ప్రచార రథం సౌండ్ పెంచి చిందులేశారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. కుప్పంలోని లక్ష్మీపురం సర్కిల్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కుప్పం మున్సిపాలిటీ మూడో వార్డులో నారా లోకేశ్ ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్సిరీస్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets