అన్వేషించండి
Advertisement
Kadapa Floods: చెయ్యేరు వరదల్లో 40 కుటుంబాలను రక్షించిన ఒకే ఒక్కడు
కడపజిల్లా చెయ్యేరు నదీపరివాహక ప్రాంతంలో వరదల సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ విపత్తు సృష్టించిన ఉత్పాతంలోనే మిగిలిపోయిన గ్రామాలు ఆ కాళరాత్రులను తలుచుకుని నేటికీ వణికిపోతున్నాయి. నందలూరు మండలం తొగూరుపేటలో ఓ సాధారణ గ్రామస్తుడు మూడు పల్లెల జనాల ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడిలా ప్రశంసలు అందుకుంటున్నారు. తొగూరుపేటకు చెందిన శివరామయ్య....వరద విపత్తును ఊహించి మూడు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అంతే కాదు వారందరినీ సురక్షిత ప్రాంతమైన దాసాలమ్మ గుట్టకు తీసుకెళ్లి ప్రాణాలను రక్షించుకోవటంలో సహాయపడ్డారు. పైకి ఎక్కలేని వాళ్లను తన భుజాలపై మోసి ఆ గ్రామస్తుల దృష్టిలో హీరోగా నిలిచిపోయిన శివరామయ్య తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
ఆంధ్రప్రదేశ్
CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABP
Pawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam
Pithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?
CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP Desam
Tirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
తెలంగాణ
ఆరోగ్యం
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets