అన్వేషించండి
Plastic ban in Visakhapatnam : విశాఖ టూరిస్ట్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పడేస్తే జరిమానా | ABP Desam
Visakhapatnam లో నేటి నుంచి Plastic Ban అమల్లోకి తీసుకువచ్చారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జీవీఎంసీ ప్రకటించింది. వైజాగ్ ఆర్కే బీచ్ లో ప్లాస్టిక్ నిషేధించాలంటూ అవగాహన కార్కక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి గుడివాడ అమర్ నాథ్ పాల్గొన్నారు. ప్రత్యేకించి వైజాగ్ టూరిస్ట్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పడేస్తే 500 నుంచి 5వేల రూపాయలు జరిమానా విధించాలని జీవీఎంసీ నిర్ణయించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















