విశాఖ నుంచి నాందేడ్ బయల్దేరాల్సిన రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఏసీ కోచ్ వీల్స్ పట్టేశాయి. దీంతో ఏసీ కోచ్ కింద నుంచి మంటలు చెలరేగాయి. మంటలకు భయపడిన ప్రయాణికులు రైలు నుంచి కిందకి దిగేశారు. సిబ్బంది సకాలంలో గుర్తించి మంటలను ఆర్పేయటంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను ఆర్పేశాక ప్రమాదం లేదని నిర్ధారించుకుని రైలు ను కదిపారు.
CM Jagan Visakhapatnam Saradha Peetham Tour: 28న విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
Vizag Gitam University : గీతం భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్ మరో నిర్ణయం
Uday Express Double Decker Train | Vijayawada to Vishakapatnam | ఈ ట్రైన్ లో జర్నీ vlog | DNN
Vizag Woman Attack On Police : మద్యం మత్తులో హల్ చల్ చేసిన యువతి | DNN
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని