విజయనగరం, రామతీర్థం బోధికొండ పై ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రోటోకాల్ బోర్డు పై మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు పేరు కనిపించకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఇది సర్కస్ కాదు మీ ఇష్టమొచ్చినట్టు చేయటానికన్నారు. ఒక దశ లో అలసట కు గురయ్యారు. పోలీసులు నచ్చజెప్పి శాంతపరిచారు. రామతీర్థం ఆలయ కమిటీ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు వ్యవహరిస్తున్నారు.
Fire Accident: మళ్లీ విశాఖపట్నం హార్బర్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం
JD Lakshminarayana New Party | కొత్త పార్టీ పెడతా..అక్కడి నుంచే పోటీ చేస్తామన్న జేడీ లక్ష్మీనారాయణ
Local Boy Nani: సీసీ కెమెరాల్లో అంతా ఉంది.. వైజాగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో తన తప్పు లేదంటున్న నాని
Vizag Harbour Fire Accident: హార్బర్ లో అగ్నిప్రమాదానికి కారణాలు ఇవే..బోటులో ఫుల్ ట్యాంక్ డీజిల్, గ్యాస్ సిలిండర్లు
Chocolate Vinayakudu In Vizag RK Beach: అందర్నీ ఆకట్టుకుంటున్న చాక్లెట్ విఘ్నేశుడు
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>