అన్వేషించండి
Advertisement
Travancore Queen At Kanipakam Temple: ఆలయాన్ని దర్శించుకున్న మహారాణి
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారిని కేరళ ట్రావెన్ కోర్ మహారాణి రాజమాత గౌరీ లక్ష్మీబాయి దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్, ఈవో.... తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయానికి ఓ ఏనుగు కావాలని వినతిపత్రం అందించారు. ఆమె సానుకూలంగా స్పందించారు. మహారాణి వెంట ప్రముఖ గేయ రచయిత గజల్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
తిరుపతి
Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets