పల్నాడు ప్రాంతంలో పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. దుర్గి మండలం మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రధానంగా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఆవును చంపి గజాపురం ప్రాంతంలో పులి అడవిలోకి వెళ్లిందని భావిస్తున్న చోట అటవీ శాఖ అధికారులు కెమెరాలు ఏర్పాటు చేశారు. పులులు నీటి కోసం వచ్చే అవకాశం ఉన్న చోట్ల కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో పులి పాదముద్రలు, ఆనవాళ్ల కోసం కూడా గాలించారు.
Tirupati MP Gurumoorthy Interview | ఎస్వీ యూనివర్సిటీలో NIELIT సెంటర్ ఏర్పాటుకు లైన్ క్లియర్ | ABP
TDP MP Kesineni Nani : టీడీపీ అధిష్ఠానంపై మరోసారి ఎంపీ కేశినేనినాని ఫైర్ | DNN | ABP Desam
CBI Court Permission For Ninhydrin Test : YS Viveka హత్య కేసులో కీలక మలుపు | ABP Desam
CM Jagan Participated CLAP : 36మున్సిపాలిటీలకు ఈ ఆటోలు ప్రారంభించిన సీఎం | ABP Desam
Guntur East MLA Musthafa : మురుగుకాల్వ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేకు షాక్ | DNN | ABP Desam
AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ